మల్లె పూల కోసం మహిళ ఏం చేసిందంటే?

16610చూసినవారు
మహబూబాబాద్ జిల్లాలో వెరైటీ చోరీ జరిగింది. ఓ వ్యాపారి తన షాప్ లో పూజ కోసం పూల వ్యాపారులు ప్రతి రోజూ పూల దండలు షాప్ ముందు షటర్ కు తగిలించి వెళ్తారు. అయితే ప్రతీ రోజూ కవర్ ఉంటుంది కానీ పూలు మాత్రం మాయమవుతున్నాయి. సీసీ కెమెరా పరిశీలిస్తే అసలు కథ బయటపడింది. ఓ గుర్తు తెలియని మహిళ అక్కడ రెక్కీ నిర్వహించి పూలను మాయ చేస్తోంది. ఆ పూలను తన జడలో ధరించి మురిసిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్