గుత్తికోయగూడెంలో వైద్య పరీక్షలు

77చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని గుండెంగవాయి గుత్తి కోయ గుంపులో గిరిజనులకు ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య శనివారం వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మందికి వివిధ ఆరోగ్యపరీక్షలు, 25మందికి మలేరియా, 15 మందికి షుగర్ పరీక్షలు చేశామని, గర్భిణులకు రక్తపరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య వివరాలు నమోదుచేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్