సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిఎంహెచ్ఓ

73చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిఎంహెచ్ఓ
సీజనల్ వ్యాధుల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య అన్నారు. ములుగు జిల్లా జిల్లా లోని కృష్ణాపురం గ్రామంలో గురువారం వైద్య శిబిరాన్ని నిర్వహించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని డాక్టర్ అప్పయ్య కోరారు.

సంబంధిత పోస్ట్