ఎన్నికల నిర్వహణపై పకడ్బందీ చర్యలు చేపట్టాలి: కలెక్టర్

85చూసినవారు
ఎన్నికల నిర్వహణపై పకడ్బందీ చర్యలు చేపట్టాలి: కలెక్టర్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శనివారం ములుగు జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పోస్టల్ బ్యాలెట్లు, ఇంటి వద్ద ఓటింగ్ పొందడానికి ఫారం 12 డీలను రిటర్నింగ్ అధికారికి ఏప్రిల్ 23 లోపు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికలలో విధులు నిర్వహించే ఉద్యోగికి తప్పని సరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్