గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

73చూసినవారు
గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఈనెల 27, 28న ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటన గవర్నర్ పర్యటన ఏర్పాట్లను ఆదివారం
కలెక్టర్ దివాకర టిఎస్ పరిశీలించారు. పాలంపేటలోని రామప్ప దేవాలయం, లక్నవరం లేక్, హరిత కాటేజ్ల సుందరీకరణ పనులను పరిశీలించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్