మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఈటెల

50చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపుర్ గ్రామంలో గ్రామంలో పిడుగు పడి మృతి చెందిన పుట్ట మహేష్ కుటుంబాన్ని శుక్రవారం బిజెపి రాష్ట్ర నాయకులు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్