పంట కాలువను శుభ్రం చేసుకున్న రైతులు

579చూసినవారు
సాగు నీటి కాలువను అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులే శుభ్రం చేసుకుని పంటలకు నీరు అందించాల్సి వచ్చింది. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు పెద్ద కాలువ పట్టణంలోని పలు వీధుల గుండా దాటుకొని పొలాలకు వెళ్తుంది. వరంగల్ రోడ్డులో కాలువలో చెత్తా చెదారం పేరుకుపోయింది. నీరు దిగువకు వెళ్లలేని పరిస్తితి ఉంది. దీంతో కొందరు రైతులు కాలువలోకి దిగి శుభ్రం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్