సొసైటీ చైర్మెన్ పై అవిశ్వాస తీర్మానం వాయిదా

74చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట సొసైటీ చైర్మెన్ పై మంగళవారం అవిశ్వాస తీర్మాన సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన డిఎస్ఓ సంజీవ రెడ్డి హజరయ్యారు. తీర్మానం బలపర్చడానికి అవసరమైన 9మంది సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం చేపట్టారు. చైర్మన్ మోహన్ రెడ్డి తనపై వచ్చిన అవిశ్వాసం పై కోర్టుకు వెళ్లడంతో ఈ నెల 20వరకు ప్రకటన నిలుపుదలకు ఆదేశాలు జారీ చేశారు. మరుసటి సమావేశం 21న నిర్వస్తామని డిసిఓ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్