డేంజర్ జోన్ లో సబ్ ట్రెజరీ కార్యాలయం

56చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట సబ్ డివిజన్ ట్రెజరీ కార్యాలయం డేంజర్ లో ఉంది. ఎప్పుడు కూలీ పోతుందో తెలియక ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు. 2019లోనే బిల్డింగ్ డేంజర్ జోన్ లో ఉంది వెంటనే ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేటు బిల్డింగ్ లోకి మార్చి ఈ పాత బిల్డింగ్ స్థానంలో నూతన బిల్డింగ్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్