విజయ సంకల్ప సభ తరలి వెళ్లిన బిజెపిశ్రేణులు

58చూసినవారు
హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగే బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమానికి మంగళవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు తరలివెల్లారు. నర్సంపేట నియోజకవర్గ చేరికల కమిటీ కన్వీనర్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు బస్సుల్లో భారీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ రామచంద్ర రెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్