బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ

50చూసినవారు
బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన పెనుగొండ కిష్టమ్మ అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మృతి చెందారు. శనివారం వారి కుటుంబ సభ్యులకు బత్తిని దేవేందర్ గౌడ్ సహకారంతో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జీడి హరీష్ లు 25 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో మృతురాలి కుటుంబసభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు ఒర్రె కుమారస్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్