నికార్స్ అయిన కార్యకర్తను కోల్పోయాం

71చూసినవారు
అసలు సిసలైన నికార్స్ అయిన కార్యకర్తను కోల్పోయామని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూర్ గ్రామంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన మంద ఎల్లయ్య భౌతిక దేహానికి నివాళులు అర్పించి ఎర్రబెల్లి
అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి మృతదేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు అండగా ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్