కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

555చూసినవారు
శుక్రవారం ఖీలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలోని రైతు వేదికలో 17వ డివిజన్ పరిధిలోని బొల్లికుంట, గాడిపెల్లి, స్తంభంపల్లి, వసంతాపూర్, ధూప కుంట ఆదర్శనగర్ గరీబ్ నగర్ గ్రామాలకు చెందిన 49 మంది లబ్ధిదారులకు 49 లక్షల 5 వేల684 రూపాయల చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.
కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్