ప్రియుడిని పొడిచి చంపిన మహిళ

124149చూసినవారు
ప్రియుడిని పొడిచి చంపిన మహిళ
కోల్‌కతాలోని డమ్‌డమ్ ప్రాంతంలో బుధవారం దారుణ హత్య జరిగింది. సార్థక్ దాస్ అనే వ్యక్తి ఫొటోగ్రాఫర్. వృత్తిరీత్యా మేకప్ ఆర్టిస్ట్ అయిన సంహతి పాల్ అనే మహిళతో ఆయన సహజీవనం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కోపంలో ప్రియుడిని సంహతి పాల్ కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేసింది. విచారణలో నిందితురాలు నేరం అంగీకరించినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్