నాగేంద్రస్వామి ఆలయంలో తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రత్యేక పూజలు

66చూసినవారు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా హైదరాబాద్ నుండి గీసుగొండ మండలం ఊకల్ శ్రీనాగేంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించారు. మంత్రి పొన్నం, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి, నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఉన్నారు. ఆలయ అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు, శ్రీహర్షలు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్