ఆర్థిక సాయం అందజేత
గీసుగొండ మండలం మనుగొండ గ్రామ అనారోగ్య కారణంగా ఇటీవల మరణించినటువంటి స్వర్గీయ గుండ. రమేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు పరామర్శించి, వారి కుమారుడికి రూ 5000 / ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.