పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం

77చూసినవారు
పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సముద్రాల గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. గురువారం అతని వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యుల హుటాహుటి ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్