ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి

53చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిడిపిఓ ఫోరెన్స్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లే వృద్ధులకు ఆటో సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్