కేయూ పరిధి డిగ్రీ కోర్సుల బీఏ
, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ, ఓకేషనల్ కోర్సుల రెండు, నాలుగు,
ఆరో సెమిస్టర్ల ఫీజు గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. ఈ మేరకు
పరీక్షలు నియంత్రణ అధికారి నరసింహచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ: 50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఫీజు చెల్లించాలన్నారు.