పీవీ నరసింహారావుకు భారత రత్న

63చూసినవారు
పీవీ నరసింహారావుకు భారత రత్న
నేడు తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్నా అవార్డును ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో భారత రత్న అవార్డు ప్రధానోత్సవం జరిగింది.

సంబంధిత పోస్ట్