జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటా

80చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్యతో కలిసి టీపీసీసీ ప్రధానకార్యదర్శి ఇందిరా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను జీవితంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్