ఉత్తమ సేవలందించిన 108 సిబ్బంది

57చూసినవారు
వరంగల్లోని డాక్టర్. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు చెందిన ఈఎంఆర్ఐ 108 అంబులెన్సు సేవలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా శుక్రవారం ట్రస్టుచే మెడికల్ టెక్నీషియన్ కర్ణాకర్, పైలట్ కోటేషులను ఘనంగా సత్కరించారు. త్రైమాసికంలో రాష్ట్రస్థాయిలో హైదరాబాదులో 108 సంస్థ ప్రధాన కార్యనిర్వహణ అధికారి ఎంఏ ఖాలిదు వీరిని గుర్తించి అవార్డు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్