బల్దియా అధికారులు కొంచం దయచూపండి

51చూసినవారు
వరంగల్ రంగశాయిపేట్ బైపాస్ రోడ్ వద్ద చిన్నపాటి వర్షానికి నీళ్లు నిలిచి స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రంగశాయిపేట్ రామాలయం నుండి మొదలుకొని వర్షపు నీళ్ళు వచ్చి నిల్వ ఉన్నాయని, నాళాలు మొత్తం మూసుకొని నీళ్లు పోవట్లేదని స్థానికులు ఆరోపించారు. వర్షం మరింతగా పడితే వర్షపునీరు ఇళ్లల్లోకి వస్తాయని, బల్దియా అధికారులు కార్పొరేటర్ నాలాల్లో ఉన్న చెత్తను తీసి వేయించి ఒక పరిష్కారం చూపాలన్నారు.

సంబంధిత పోస్ట్