బొడ్రాయి పండుగలో కత్తులతో దాడి

51చూసినవారు
అసలే బొడ్రాయి పండుగ మద్యం మత్తులో రెండు వర్గాలు దాడి చేసుకున్న ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. కరీమాబాద్ సాకరాశికుంట వద్ద బొడ్రాయి పండుగ గత మూడు రోజుల నుండి జరుగుతుంది. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. 50 మంది రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై బుధవారం స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్