వరంగల్; ద్రోహులపై కఠిన చర్యలు తీసుకోవాలి

77చూసినవారు
వరంగల్; ద్రోహులపై కఠిన చర్యలు తీసుకోవాలి
వరంగల్ జిల్లా దేశాయిపేట , సి కె ఎం కాలేజీ పరిధిలోగల జ్యోతిరావు పూలే విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ అమానుష చర్య పై పోలీసులు వెంటనే స్పందించి ద్రోహులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక  ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమైనది.

సంబంధిత పోస్ట్