నేటి నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు

79చూసినవారు
హనుమకొండ కాజీపేట విష్ణుపురిలోని శ్వేతార్క ఆలయంలో ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వైదిక అర్చకులు ఐనవోలు రాధాకృష్ణశర్మ సాయికృష్ణశర్మలు తెలిపారు. మండపాల నిర్వాహకుల సెప్టెంబరు 7 నుంచే వినాయక చవితి ఉత్సవాలు చేసుకోవాలన్నారు. ఉత్స వాల్లో భాగంగా గణపతికి నిత్యాభిషేకం, అర్చన, సాయంత్రం దర్బార్ సేవ ఒగ్గు కళారూపాలు, శాస్త్రీయ నృత్యాలు, ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్