ఈనెల 9 నుండి పద్మాక్షి దేవాలయంలో పుష్ప యాగం

1090చూసినవారు
కాకతీయుల అధిష్ఠాన దేవి వైకుంఠవాసిని ఓరుగల్లు లో విరాజిల్లుతున్న శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయములో నూతన ఉగాది సందర్భంగా ఈనెల 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు రోజుకు ఒక్కొక్క రకమైన 21 కిలోల పుష్పాలతో పుష్పయాగము శ్రీ హనుమద్గిరి పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, సభ్యుల సమక్షంలో నిర్వహించబడునని సోమవారం ఆలయ అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్