ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలి
మే 13న జరిగే లోకసభ ఎలక్షన్లలో అర్బన్ ప్రాంతంలోని ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఓటు హక్కును సద్వినియోగపరచుకొని బాధ్యతగా ఓటు వేయాలని కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపల్, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు ఆచార్య బానోతు సురేష్ లాల్ కోరారు. శుక్రవారం నక్కల గుట్టలోని ఒక ప్రైవేట్ హోటల్లో సంస్థ వ్యవస్థాపకులు మహమ్మద్ సిరాజుద్దీన్ అధ్యక్షతన జరిగింది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.