ఓటు చైతన్యం పై వాకర్స్ కు అవగాహన

56చూసినవారు
ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఎన్నికల్లో ఓటును వినియోగించుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటు చైతన్యం పై వాకర్స్ కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ. వాకర్స్ విలువైన ఓటు ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేసేల కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్