వరంగల్ పార్లమెంట్ స్థానానికి మూడవ రోజు నాలుగు నామినేషన్లు

66చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి సంబంధించి మూడవ రోజైన శనివారం ముగ్గురు అభ్యర్థులు నాలుగు నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. శనివారం 15-వరంగల్ ఎస్సి పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థిగా బరిగెల శివ మరో (1) సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్