స్వీప్ అవగాహన ర్యాలీ

79చూసినవారు
ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా ఎలక్షన్ అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రo వద్ద ప్రోగ్రాం అధికారులు, డాక్టర్లు, సిబ్బందితో కలసి జిల్లా వైధ్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. బి సాంబశివ రావు స్వీప్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ప్రధాన రోడ్డు పై మానవ హారం నిర్వహించారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్