దుర్గామాత నిమజ్జంలో పాల్గొన్న తెలంగాణ కళాకారులు

73చూసినవారు
దుర్గామాత నిమజ్జంలో పాల్గొన్న తెలంగాణ కళాకారులు
కాజీపేట మండలం మడికొండ గ్రామం ఆదివారం దుర్గామాత నిమజ్జనంలో తెలంగాణ నిరుద్యోగ కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంది అవార్డు గ్రహీత వెనమల్ల వెంకటేష్, అశోక్, పాలేటి రాజు, నితీష్, బిర్రు సురేందర్, రామరాజు, రాజయ్య, కళాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్