ముఖ్యమంత్రి భద్రత కోసమే కరెంట్ కట్ చేశాం: CP

65839చూసినవారు
ముఖ్యమంత్రి భద్రత కోసమే కరెంట్ కట్ చేశాం: CP
CM జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనపై విజయవాడ CP కాంతిరాణా టాటా స్పందించారు. 'ముఖ్యమంత్రి భద్రత కోసమే కరెంట్ కట్ చేశాం. కరెంట్ తీయడం సెక్యూరిటీ ప్రోటోకాల్ లో భాగమే. సీఎంను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి బలంగా రాయి విసిరాడు. అది CMకు తాకి, పక్కనే ఉన్న వెల్లంపల్లికి తగిలింది. దీనిపై 8 బృందాలను ఏర్పాటు చేశాం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. చీకటి, జనాల రద్దీని ఆసరా చేసుకుని దాడి చేశాడు' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్