మీలాగా మేము గనుల వేలంలో పాల్గొనలేదు: కేటీఆర్

72చూసినవారు
మీలాగా మేము గనుల వేలంలో పాల్గొనలేదు: కేటీఆర్
బొగ్గు గనుల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరి గతంలో తాము గనుల వేలంలో పాల్గొనలేదని కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు. ఆస్తులు తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ భాగస్వాములని విమర్శించారు. రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. గనుల ప్రైవేటీకరణలో కాంగ్రెస్ బీజేపీకి సహకరిస్తోందని కేటీఆర్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్