‘యుద్దంలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా తీసుకొస్తాం’

51చూసినవారు
‘యుద్దంలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా తీసుకొస్తాం’
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించే అంశంపై కేంద్రమంత్రి జైశంకర్ స్పందించారు. ‘ఈ విషయాన్ని రష్యా దృష్టికి తీసుకెళ్లాం. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని వెల్లడించారు. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంగ్ సింగ్ పన్నూ హత్య కేసు దర్యాప్తులో దేశ భద్రతా ప్రయోజనాలు.. ముడిపడి ఉన్నాయని విశ్వసించినందున.. మేం దర్యాప్తు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్