‘తుది శ్వాసవరకు మతతత్వ శక్తులపై పోరాడుతూనే ఉంటాం’

580చూసినవారు
‘తుది శ్వాసవరకు మతతత్వ శక్తులపై పోరాడుతూనే ఉంటాం’
బిహార్‌లో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య స్పందించారు. ప్రాణమున్నంత వరకు మతతత్వ శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఆర్జేడీ నేతృత్వంలోని కూటమిని వదులుకుని, సీఎం నితీశ్ రాజీనామా చేయడంతో ఆమె ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘ఊపిరి ఉన్నంత వరకు మతతత్వ శక్తులతో తమ పోరాటం కొనసాగుతుంది’ అని హిందీలో పోస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్