జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తాం: రాహుల్ గాంధీ

56చూసినవారు
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తాం: రాహుల్ గాంధీ
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు ఇండియా కూటమి కృషి చేస్తుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జమ్మూలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. కశ్మీర్‌లోని రాంబన్, అనంత్‌నాగ్‌లలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్