మేం పాలకులుగా కాదు.. సేవకులుగా పని చేస్తాం: చంద్రబాబు

66చూసినవారు
మేం పాలకులుగా కాదు.. సేవకులుగా పని చేస్తాం: చంద్రబాబు
ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ' రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పని చేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. అవినీతి, అరాచకాలతో పని చేస్తే ఇలాంటి గతే పడుతుంది. మేం పాలకులం కాదు.. సేవకులుగా పని చేస్తాం.' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్