మోదీపై కేసు నమోదు చేస్తాం : ఢిల్లీ సీపీ

70చూసినవారు
మోదీపై కేసు నమోదు చేస్తాం : ఢిల్లీ సీపీ
ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను మోదీపై కేసు నమోదు చేస్తామని ఢిల్లీ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. సీపీఎం సభ్యులు బృందకరత్‌ ఫిర్యాదుపై కమిషనర్‌ స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. పోలీస్‌ కమిషనర్‌ పుష్పిందర్‌ గ్రేవాల్‌ వద్దకు నేరుగా వచ్చి బృందకరత్‌ ఈ ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్