కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ నిన్న గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు నిజామాబాద్ లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డీఎస్ పార్ఠీవదేహానికి నివాళి అర్పించారు. డీఎస్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి డీఎస్ చేసిన సేవలను గుర్తు చేశారు.