దేశంలో వెజిటేరియన్స్ శాతం ఎంతంటే?

50చూసినవారు
దేశంలో వెజిటేరియన్స్ శాతం ఎంతంటే?
దేశవ్యాప్తంగా 29 శాతం మంది శాకాహారులు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, రాష్ట్రాల వారిగా వీరి సంఖ్య భిన్నంగా ఉంది. దేశంలో అధికంగా రాజస్థాన్లో 75శాతం మంది శాకాహారులున్నారు. టాప్-5లో హర్యానాలో 70శాతం, పంజాబ్లో 67 శాతం, గుజరాత్లో 61 శాతం, హిమాచల్ ప్రదేశ్ 53శాతం ఉన్నాయి. ఇక TGలో 1.3%, APలో 1.7% మంది మాత్రమే వెజిటేరియన్స్ ఉన్నారు. లక్షద్వీప్లో ఒక్కరూ కూడా శాకాహారులు లేకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్