శ్రీ మహావిష్ణువు 'కల్కి' అవతారమెప్పుడు?

54చూసినవారు
శ్రీ మహావిష్ణువు 'కల్కి' అవతారమెప్పుడు?
కృతయుగం నుంచి ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలెత్తాడు. కృష్ణుడు అవతారంచాలించిన తర్వాత కలియుగం ప్రారంభమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక కృతయుగంలో ధర్మం 4 పాదాలపై నడిస్తే, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలపై, ద్వారపయుగంలో ధర్మం 2 పాదాలపై నడిచిందని అంటారు. కలియుగంలో మాత్రం ధర్మం ఒక పాదంపై నడుస్తోంది. ధర్మం అనే మాటే వినిపించని రోజున విష్ణుమూర్తి 'కల్కి' అవతారమెత్తి దుష్టశిక్షణ చేస్తాడని వ్యాస వాక్కు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్