పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళల యత్నం (వీడియో)

54చూసినవారు
AP: చిత్తూరు జిల్లాలో శనివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలం తాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళలు, పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు స్థానికులు వారిని కాపాడేందుకు పక్కకు లాగేశారు. అయితే రెండు వర్గాల మధ్య భూ వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు స్థానికులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్