భువనగిరి బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమను పార్లమెంటు నియోజకవర్గం ప్రజలందరూ ఆశీర్వదించాలని అభ్యర్థి ఐతరాజు అబెన్దర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.