మహిళా ఓటర్లే అధికం

85చూసినవారు
జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్లో అత్యధిక మహిళా ఓటర్లే ఉన్నారని బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్లు బెన్ శాలోమ్ గంగాధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్