కాంగ్రెస్ పార్టీలో చేరికలు

58చూసినవారు
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. వలిగొండ మండలం కేర్చిపల్లిలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కందగట్ల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువాలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్