ఏదుల్లగూడెంలో బిజెపి ఇంటింటికి ప్రచారం

63చూసినవారు
వలిగొండ మండలం ఏదుల్లగూడెం గ్రామంలో శుక్రవారం బీజేపీ శ్రేణులు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను కమలం పువ్వు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజలను నిలువెత్తు మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలను అస్సలు నమ్మొద్దన్నారు. అభివృద్ధి బిజెపితోనే సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్