ఈతకు వెళ్లి తండ్రి.. కుమారుడు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన తండ్రి కుమారులు మృతి చెందారు. తండ్రి నరేశ్ (33), కుమారుడు సాయి (13) మరణించడంతో వారి స్వగ్రామం ఆత్మకూరు మండలం రాయిపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.