వైసీపీ నాయకులు కూడా గంజాయి అమ్ముకుంటున్నారు: మంత్రి అనిత

52చూసినవారు
వైసీపీ నాయకులు కూడా గంజాయి అమ్ముకుంటున్నారు: మంత్రి అనిత
వైసీపీ నాయకులు కూడా గంజాయిని అమ్ముకుంటున్నారని ఏపీ హోంమంత్రి అనిత పేర్కొన్నారు. గంజాయి అరికట్టడానికి టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాత్రి 8 తర్వాత చీకట్లో గుంపులు గుంపులుగా ఉన్న వారిపై పోలీసుల చర్యలు ఉంటాయని ఆమె వార్నింగ్ ఇచ్చారు. గంజాయి తీసుకున్న వారికి సంబంధించిన సమాచారం ఇస్తే పారితోషికం ప్రకటిస్తామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్