మూడేళ్ల బాలికపై ప్రైవేట్ పాఠశాల టీచర్ అత్యాచారం

83చూసినవారు
మూడేళ్ల బాలికపై ప్రైవేట్ పాఠశాల టీచర్ అత్యాచారం
భోపాల్‌లోని దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడేళ్ళ బాలికపై.. కంప్యూటర్ టీచర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సోమవారం బాలిక తల్లి పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో బాధిత బాలిక టీచర్ పై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రియాంక శుక్లా.. కాసిం రెహాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్